సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనుల జాతరను విజయవంతం చేయాలని ఎంపీడీవోలు చౌడారపు గంగాధర్, భీమేష్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం ఆయా మండల ప�
జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్లో భాగంగా జరిగిన అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, ఉపాధిహామి అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారికి సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటు�
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చ
దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అ
కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలతో దవాఖాన పాలైన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్�
Ramagundam |తమ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేస్తుండడంతో తాము ఉపాధి హామీ పథకాన్ని కోల్పోతామని నిరసిస్తూ సామాజిక సేవకుడు, బీఆర్ఎస్ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు గురువారం నిరస
ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పలు గ్రామాలకు చెందిన 701 మంది కూలీలు రాస్తారోకో నిర్వహించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు మెరుగైన ఉపాధి చూపాలని, కూలీ అందించాలని సిరిసిల్ల నేతన్నలు డిమాండ్ చేశారు. మానం కాపాడే నేతన్నల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జీవితాలతో చెలగాటమాడుత�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
యువతకు శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ మహాత్మా జ్యోతిబాపూలే హోటల్ మేనేజ్మెంట్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవేలికి మం జూరు చేశారు. సంగారెడ్డి జిల్లా కోహీర
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీవో 317ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు, జోన్లకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవ�