అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జీవో 317ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ స్థానిక జిల్లాలు, జోన్లకు కేటాయించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవ�
బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొడుతున్నదని ఆటోడ్రైవర్ల సంఘం మండల అధ్యక్షుడు భాషాగౌడ్, ఉపాధ్యక్షుడు షాబొద్దీన్ మండిపడ్డారు.
కార్మిక, ఉపాధికల్పన శాఖలో ఐదుగురు సహాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి క ల్పించడంతోపాటు పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యాదయ్యను నిజామాబాద్ డీసీగా, ఏ రాజేశ్వరమ్మను ఆదిల
నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడో రోజు ఆటో డ్రైవర్లు భిక్షాటన చేపట్టారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమ ఉ�
ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)లో అసలు ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతున్నది. మూడు రోజులుగా చేస్తున్న హౌస్లిస్టింగ్ సర్వే శుక
బెల్టు షాప్లను తొలగిస్తామన్న హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నది. పది నెలల కాలంలో పల్లెల్లో 120 శాతం బె ల్టు షాపులు కొత్తగా ఏర్పడినట్టు తెలిసింది. ఉపాధి అ డిగిన ప్రత�
ఉద్యోగ రాజ్య బీమా(ఈఎస్ఐ)ను ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవైలో కలపాలని ఈఎస్ఐసీ వైద్య ప్రయోజన మండలి నిర్ణయించింది. ఢిల్లీలోని ఈఎస్ఐసీ కార్యాలయంలో జరిగిన 86వ వైద్య ప్రయోజన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరి�
లక్ష మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్ కంపెనీని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మరికొన్ని నెలల్లో కంపెనీ ప్రారంభం కానుండటం గర్వ
ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేత కార్మికులు ఆందోళ నబాట పట్టారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా చేశారు.
తెలంగాణలో కార్మిక శక్తి పుష్కలంగా ఉన్నది. లేబర్ మార్కెట్ సూచికల్లో రాష్ట్ర కార్మిక శక్తి జోరును ప్రదర్శిస్తున్నది. నిరుద్యోగిత, పురుషుల కార్మిక శక్తి అంశాల్లో మినహా మిగతా అన్ని అంశాల్లో జాతీయ సగటు కం�
నిరుద్యోగ యువతీ, యు వకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్లగొండలో నైపుణ్యాభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసిన 12 మంది ఉద్యోగులకు ఉద్యోగ వయోపరిమితి పూర్తయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వారికి వీడ్కోలు సభను నిర్వహించి ఘనంగా సన్మానించారు.