నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఓ వ్యక్తి జాబ్లో చేరాడు. 40 ఏండ్లు దర్జాగా ఉద్యోగంలో కొనసాగాడు. తీరా.. ఉద్యోగ విరమణ సమయం లో ఆయన ఫేక్ భాగోతం గురు వారం వెలుగుచూసింది. నిజామా బాద్ జిల్లా బోర్గం(పీ)కి చెందిన ఎం చంద�
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప కాలిక వడ్డ�
Minister Komati Reddy | యువతలో నైపుణ్యతను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) అన్నారు.
యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్కు వేలాది మంది భారతీయ కార్మికులు ఉపాధి కోసం వలసపోతున్నారు. మన దేశంలో ఉపాధి అవకాశాలు లేక, ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా జనవరి 16న రోహ్తక్లో
Minister Talasani | పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు.
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్..వెనక బడిన జిల్లాల్లో సైతం పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకొస్తున్న సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.
Minister Srinivas Goud | నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.
ఉపాధి హామీ పథకం పనులను డ్రోన్లతో పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పనితోపాటు పూర్తయిన పనిని కూడా డ్రోన్లతో పరిశీలిస్తారు.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిపుణులైన యువతకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్కిల్ఇండియా పాస్పోర్ట్లను జారీచేయనుంది. ఇది పాస్పోర్టుగానూ, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్గానూ ఉపయోగపడుతుం
పట్టణవాసులు జంకుఫుడ్..బిర్యానీలు.. రోడ్డు పక్కన చేసే తినుబండారాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. అలా కాకుండా మార్కెట్లో సీజన్కు అనుగుణంగా లభించే పండ్లు తీసుకున్నైట్లెతే ఆరోగ్యాన్ని కాప�
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�