తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం అహిర్ అంగీకరించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తెలిపారు.
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు.
Minister Errabelli | సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మూడేళ్లకు కేవలం 21 మంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. అయితే ఒక్కో వ్యక్తి నియామకానికి ఏకంగా సుమారు రూ.80 లక్షలు చొప్పున మొత్తం రూ.16.74 కోట్లు ఖర్చు చేశా�
అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, వారిని మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతి నిత్యం గౌరవించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన మహ�
యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీహ