ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిపుణులైన యువతకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్కిల్ఇండియా పాస్పోర్ట్లను జారీచేయనుంది. ఇది పాస్పోర్టుగానూ, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్గానూ ఉపయోగపడుతుం
పట్టణవాసులు జంకుఫుడ్..బిర్యానీలు.. రోడ్డు పక్కన చేసే తినుబండారాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. అలా కాకుండా మార్కెట్లో సీజన్కు అనుగుణంగా లభించే పండ్లు తీసుకున్నైట్లెతే ఆరోగ్యాన్ని కాప�
ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 41 దరఖాస్�
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం అహిర్ అంగీకరించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తెలిపారు.
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు.
Minister Errabelli | సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో దాదాపు 20వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�