విడ్కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్లో �
ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉండడంతో పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని తల్పునూర్ గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర అనంతరం బ
ఆంధ్రలో ఉపా ధి దొరకక తెలంగాణకు వచ్చి ఉపాధి పొందుతున్నా డు. యాసంగి, వర్షకాలం వరి కోత సీజన్లో ఉపాధి దొరుకుతున్నదని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఎర్రకుంటకు చెందిన యువకుడు రమేశ్ సంతోషం వ్యక్త
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ప్రపంచ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. ఇటీవల లండన్లో విడుదలైన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్లో అగ�
యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే �
ప్రభుత్వం మత్స్యకారులకు చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తున్నదని ఫిషరీష్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిని అన్నారు. గురువారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో పెదరాయిని చెరువులో గురువారం 1.94,444 చేపప�
ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని తిరిగి భారత్కు రప్పించాలని విదేశీ వ్యవహారాలశాఖ ఉన్నతాధికారులకు ప్రవాస భారతీయుల హకులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు విజ్ఞ�
యావత్ దేశానికి తెలంగాణ మా డల్ అవసరమని డెన్మార్క్ ఎన్నారైలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజనీతిజ్ఞత, మార్గదర్శకత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమని పేర్కొంటున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే టీఆర్ఎస్ పా ర్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఈ-బయ్యారం అడ్డరోడ్డులోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన భద్రాద్రి థర్మల్ పవర్ప
ఆ ఆవరణ ప్రగతి కార్ఖానా. రుణాలు మంజూరు చేస్తుంది. ఉపాధి మార్గం చూపుతుంది. పొదుపు-మదుపు పాఠాలు నేర్పుతుంది. క్రమశిక్షణకు తానే ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నర్సంపేట ఆదర్శ మహిళా మండల సమాఖ్య తన ఆత్మవిశ్వాసానికి గుర