తిరిగి రావాలె. ఇకడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తున్నది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇకడే మస్తు పని దొర
వచ్చే ఏడాదిలోగా మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లు పట్టణాల్లో ఎఫ్ఎస్టీపీలు, మోడ్రన్ ధోబీఘాట్లు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో భారీ స్థాయిలో పెరుగుతున్న పట్టణీక�
అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రి మండలి అంగీకారం తెలుపడంతో అందులో చదువుకున్న యువతకు ప్రభుత్వంతోపాటు ప్రై�
16 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫి�
అమరావతి : సమాజంలో లింగ భేదం లేకుండా, సమానతను పెంపొందించేందుకు నడుంబిగించింది ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ సంస్థ గోల్డ్ డ్రాప్. అందులోభాగంగానే కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలోని మహిళలకు గోల్డ్ డ్రాప్ ఉద్యోగావకా
Minister Niranjan reddy | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి సంజయ్కు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీ
Minister KTR | తెలంగాణ బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్ష ముప్ఫై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. మ�
Minister KTR | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గు లేని దీ
Singareni | సింగరేణి సంస్థ 133 ఏండ్ల చరిత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమంది లబ్ధి పొందారని సంస్థ డైరెక్టర్ పా, ఫైనాన్స్, ప్రాజెక్ట్&ప్లానింగ్ ఆఫీసర్ బలరాం అన్నారు.
ఖమ్మం : జిల్లాలో నిరుద్యోగ యువత ఎంప్లాయిమెంట్ కార్డులు ఉండి గడువుతీరిన (లాప్స్ అయిన)కార్డులను పునరుద్ధరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిదని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కొండపల్లి శ్రీరామ్ శనివారం ఓ ప్రకటన
అశ్వారావుపేట: మత్యశాఖ ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మత్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని పెదవ�
రూ. కోటి 61 లక్షలను వసూలు చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్ల అరెస్టు గర్మిళ్ల : సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ చేయిస్తామని, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.కోటి 61 లక్షలను వసూలు చేసి మోసం చేసిన ము�