యాప్, కొత్త సర్క్యూలర్పై నిరసనల వెల్లువ పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ దేశ రాజధానిలో 3 రోజులుగా 500 మంది ధర్నా కదిలివచ్చిన 15 రాష్ర్టాల ఉపాధి హామీ కూలీలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంత�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, జీఎస్డీపీలో ముందంజలో ఉన్నదని మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఎనిమిదేండ్లలో 19 వేల పరిశ్రమలను స్థ
ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ సర్కార్ కొలువు తీరగా ఆపై కొలువుల ఊసే మరిచింది. ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్ ఛిద్రమవుతున్నా ఉద్యోగాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి చర్యలూ �
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్�
బాస్ల ఊసే ఉండదు. కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదు. నిర్ణీత సమయానికి ప్రాజెక్ట్ పూర్తిచేస్తే సరిపోతుంది... ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కల్చర్లో దొరికే సదుపాయాలు. ఇప్పుడు ఈ ట్రెండ్నే చాలా మంది ఉద్యోగ�
ప్రకృతి సంపద తునికాకు. ప్రతి వేసవిలో వందలాది మందికి నెలరోజుల పాటు ఆదాయ వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ సంవత్సరం తునికాకు ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉండడంతో ములుగు జిల్లాలో ఆదివాసీలు, అ�
తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలో ఉపాధికల్పన చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకొన్నట్టు ఆర్బీఐ నెలవారీ నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఎంప్లాయ్మెంట్ రేటు కొవిడ్ ముందు కంటే పెరిగినట్టు వెల్లడించింది. చాలా
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి యాదాద్రి, మే 12: మాదిగ ఉపకులాల సమగ్రాభివృద్ధే టీఎమ్మార్పీస్ లక్ష్యమని ఆ సంఘం జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. విద్య,
బ్రాహ్మణుల కులవృత్తి పౌరోహిత్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానించింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపల్లి జగన్మోహన్ శర్మ అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో న�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�
ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థా�
విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే మార్గం ఇది.. అభిరుచుల ప్రకారం చదవాలా? అవకాశాలకనుగుణంగా చదవాలా? నలుగురు నడిచేదారిలో వెళ్లాలా? మనకంటూ ఒక దారి ఏర్పర్చుకోవాలా? అని ఆలోచిస్తుంటారు విద్యార్థులు.. ఇలాంటి సంద�