ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
షామీర్పేట్లో విస్తరించిన జీనోమ్ వ్యాలీ ఉపాధికి స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పనకు, వారిలో నైపుణ్యాల అభివృద్ధికి టాస్ సంస్థ కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస ర్ అన్నారు. హనుమకొండ బస్టాండ్ సమీపం లోని భద్రుక డిగ్రీ కళ�
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, సంచార జాతుల ప్రజలకు వ్యవసాయ సీజన్లో తప్ప వేరే రోజుల్లో కూలీ పనులు లభించక పస్తులుండవలసి వస్తుంది.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నారు. అంతేకాకుండా వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం చేయడానికి జీహెచ్ఎం�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్
“మాది ఉద్యో గ తెలంగాణ.. కేంద్రానిది నిరుద్యోగ భారత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా, 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇది చూసి ప్రజలు సంతోషపడుతు�
తెలంగాణ పల్లెలు తల్లిలాంటివి.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చిన పలు కుటుంబాలకు ఉపాధి చూపుత
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు హామీలు నీటి బుడగలేనని తేటతెల్లమైంది. 40 ఏండ్లలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నా.. బీజేప�
మున్సిపాలిటీతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హు�