తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు
హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే �
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబా�
cyberabad traffic police | మీరు సైబరాబాద్ పరిధిలోని దూలపల్లి మార్గంలో ప్రయాణిస్తున్నారా? అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద దూలపల్లి టీ
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Mayor Buchi Reddy | రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు.
Crime news | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.
Medchal | మేడ్చల్లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని
మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో �
రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది ల�
కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పిం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మంత్రి మల్ల