Crime news | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.
Medchal | మేడ్చల్లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని
మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
జీడిమెట్ల, సెప్టెంబర్ 2 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించడంతో పాటు బస్తీ ప్రజలకు భద్రత ఉందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. మేడ్చల్ జిల్లా చింతల్ డివిజన్ పరిధి చంద్రానగర్లో �
రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది ల�
కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.లక్ష. ఈ రోజు రూ.2,78,500. అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయాం? మనకంటే ముందుగా ఏండ్లుగా ఉన్న రాష్ర్టాలు కూడా ఈ ప్రగతి సాధించలేదు. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, చెప్పిం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మంత్రి మల్ల
నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
కీసర, ఆగస్టు 11 : అర్హులైన నిరుపేదలందరికి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చె�
ఘట్కేసర్,ఆగస్టు10 : మాల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చం�
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
ఘట్కేసర్,ఆగస్టు7 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని పోచమ్మ ఆ