Mallareddy | మేడ్చల్ ప్రజల రుణం తీర్చుకోనిలేదని, మేడ్చల్ను మరింత అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Former minister Mallareddy) అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మరోసారి �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజ లు బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్ప ల్ నియోజకవర్గా�
TS Assembly Elections | మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19వ రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి 1,69,389 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం సాధించారు.
Telangana Assembly Election | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) లీడ్లో కొనసాగుతున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పక
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్దిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి,మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy )అన్నారు. మేడ్చల్ మం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించడంతో రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి పని తీరు, వ్యవహార శైలిని చూసి నివ్వెరపోయిన యువత ప్రాణాల�
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, మేడ్చల్ను మోడల్ టౌన్గా మారుస్తానని కార్మిక శాఖా మంత్రి చామకూర, బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు.