Telangana Assembly Election | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) లీడ్లో కొనసాగుతున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పక
తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్దిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి,మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy )అన్నారు. మేడ్చల్ మం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించడంతో రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి పని తీరు, వ్యవహార శైలిని చూసి నివ్వెరపోయిన యువత ప్రాణాల�
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, మేడ్చల్ను మోడల్ టౌన్గా మారుస్తానని కార్మిక శాఖా మంత్రి చామకూర, బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నాలు దిక్కుల ఐటీ పార్క్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్వే ఐటీ పార్క్ జిల్లాకు తలమానికంగా మారనుంది.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటువేస్తే మోరీలో వేసినట్టేనని, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ది పనులు తెలంగాణలో సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ నిలిచారని కార�
Mallareddy | వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది.. ఎవరూ నమ్మొద్దు అని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ దొంగలకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు
CM KCR | మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్�