జవహర్నగర్, డిసెంబర్ 19: ప్రగతే లక్ష్యం, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్లో తాసీల్దార్ మతిన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, లావణ్యసతీశ్ గౌడ్, సతీశ్ కుమార్, శారదామనోహర్రెడ్డి, రవి, లక్ష్మి, చిత్రాసుబ్రహ్మణ్యం, శాంతికోటేశ్గౌడ్, నిహారికగౌడ్, కోఆప్షన్సభ్యులు, సీనియర్ నాయకులు వెంకన్న, బాల్రాజ్, అహ్మద్పాషా, సాధిక్ పాల్గొన్నారు.