రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ దరఖాస్తుదారులు సర్కారు సాయం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులకు ఆర్థ
Kalyan Lakshmi | తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది.
ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీ సమీపంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi ), సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు.
పేదింటిలోని ఆడ బిడ్డల కన్నీళ్లు తుడుచేందుకే నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాన్ని ప్రారం భించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�
‘కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇస్తమన్నరు, ఎప్పుడిస్తరు? మహిళలకు రూ.2500 ఏమైనయ్? గ్యాస్ సబ్సిడీ రూ.500 ఎప్పుడు వేస్తరు? అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లాతండా జీపీ పరిధి ఎర్రచక్రుతండాలో మహిళల�
పేదింటి బిడ్డలకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేలా.. పెళ్లి పెద్దగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ పాలనలో అభాసుపాలవుతున్నది.
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
ఆమనగల్లులోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కసిరెడ్డి
గత కేసీఆర్ ప్రభుత్వంపై అభాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు కంటే గత కేసీఆర్ సర్కారే నయం అన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే.. మరేదో జ�
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం అండ అని డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాసీల్దార్ నరేశ్ అధ్యక్షతన జరిగిన క