ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
బూర్గంపహాడ్ మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చె�
MLA Sunitha lakshma Reddy | కల్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు అని అంటున్నరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఐతే ఇచ్చిందంటలేరని స్పష్టంగా తెలియజేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
రంజాన్ తోఫా ఎక్కడ అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ముస్లిం మహిళలు తహసీల్దార్ను ప్రశ్నించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రంజాన్ తోఫా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మికి తోడుగా తులం బంగారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీనిపై ఆడబిడ్డలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాం
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యా�
ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయకపోవడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జగదీశ్వర్రెడ్డికి వ�
‘కల్యాణ లక్ష్మికి కాలంచెల్లిందంట!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో కథనం ప్రచురితంకాగా, తమకు కూడా కాలంచెల్లిన చెక్కులు ఇచ్చారంటూ మంగళవారం మరో ఆరుగురు లబ్ధిదారులు తమగోడు వెల్లబోసుకున్నారు.
రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ దరఖాస్తుదారులు సర్కారు సాయం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులకు ఆర్థ
Kalyan Lakshmi | తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది.
ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీ సమీపంలోని రైతు వేదికలో కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi ), సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు.
పేదింటిలోని ఆడ బిడ్డల కన్నీళ్లు తుడుచేందుకే నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాన్ని ప్రారం భించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఏం జరిగిందంటే.. అభివృద్ధి కాదు. అసమర్థత! పారదర్శకత కాదు.. దోపిడీ! గ్యారెంటీలు కాదు.. గారడీ!ఇది ప్రజాపాలన కాదు. నయవంచక పాలన..రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన! ప్రజలకు రోదన, వ�