Mahesh Kumar Goud | ఎన్నికల సమయంలో ప్రజలకు తామిచ్చిన తులం బంగారం హామీ ని అమలు చేయలేమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పరోక్షంగా చేతులెత్తేశారు.
కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాల బంద్కు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఈ రెండు పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారుల
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు విధించిన మధ్యంతర స్టే ఆదేశాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడమే లేదు. గతంలో నాలుగు వారాలు గడువు ఇచ్చినా కౌంటర్ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్
BRS Protest | కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మహా ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరసరించింది. ఈ పథకాల అమలుకు ఉన్న చట్టబద్ధత, ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, బడ్జెట్ కేట�
నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాండ్
పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో వారికి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్
కల్యాణలక్ష్మి ఎగవేత కుట్రలపై బీఆర్ఎస్ నాయకులు రెండో రోజూ కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంథనిలో భారీ ధర్నా చేశారు. స్థానిక రాజగృహ నుంచి అంబేద్కర్ చౌర
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే పేదింటి ఆడబిడ్డకు వరంగా మారిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్ల�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
Tekmal | పేదింట్లో పెళ్లి భారం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నుతుంది. ఈ పథకాన్ని కొనసాగించాలని టేక్మాల్ బ�