Kalyanalakshmi | నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవార�
MLA Talasani | పేదింటి ఆడపడుచుల పెండ్లికి మొట్టమొదటగా ఆర్థిక సహాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani )అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్(బీ)గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందుర్ సోంబాయికి ఆరుగురు కూతుళ్లు. ఇటీవల రెండో కూతురు హిరాదేవికి వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగ
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఏడాది దాటినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి లక్షా నూట పదహార్లు అంది�
కనీసం వార్డు మెంబర్గా కూడా గెలువని తిరుపతిరెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి, షా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హమీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ప్రశ్నించారు. జల్పల్లి మున్సిపాలిటీల�
MLA Madhavaram | నా మీద కోపంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi )చెక్కులు ఆపొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చె
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పవర్లోకి వచ్చిన 11 నెలల కాలంలోనే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు.. పింఛన్లు రాక వృద్ధులు, దివ్యా�
‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మాట ఇచ్చిండు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు.
Sabitha | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.