‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మాట ఇచ్చిండు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ తులం బంగారం ఇవ్వలేదు.
Sabitha | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ లక్ష రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బం ద్ చేసిందో చెప్పకుండా మంత్రి సీతక్క పొంతనలేని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్త
Siddipeta | అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను ప్రజ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తా�
కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికార�
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్�
MLA Taalasani | పేద, మధ్య తరగతి కుటుంబాల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), శాదీముబారక్ పథకాలను నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Taalasani Srinivas Yadav) అన్నార�