కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తా�
కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికార�
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్�
MLA Taalasani | పేద, మధ్య తరగతి కుటుంబాల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), శాదీముబారక్ పథకాలను నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Taalasani Srinivas Yadav) అన్నార�
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అ మలు చేయడానికి నానా తంటాలు పడుతున్నదని, పరిపాలన చేతగాని ఈ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
తులం బంగారం వద్దు.. ఏమొద్దు.. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ ఇచ్చినట్టే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వండి చాలు.. అని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నది.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార�
ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మ�