కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అ మలు చేయడానికి నానా తంటాలు పడుతున్నదని, పరిపాలన చేతగాని ఈ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.
తులం బంగారం వద్దు.. ఏమొద్దు.. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ ఇచ్చినట్టే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వండి చాలు.. అని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నది.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంలా నిలిచాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ కుమార�
ఆడపిల్లలు అదృష్టానికి చిరునామాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవంలో భాగంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సంక్షేమ అధికారి రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన మ�
Current Cut | జగిత్యాల/జగిత్యాల రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్గా కరెంటు ప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ.లక్ష, తులం బంగారం ఎక్కడ దాచారని, ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన చెక్కులనే ఇస్తున్నామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్య�
అధికారంలోకి వస్తే ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు లక్షా నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాట మార్చిందని మాజీ మ�
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండల కేంద్రంలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పేదల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 69 మందికి కల్యాణలక్ష్మి, షాదీమ�
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం ఒకప్పుడు బాల్య వివాహాలతో ఇబ్బందిపడ్డ ఊరే. ఏ వాడకు పోయినా 14-17 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నవాళ్లే కనిపించేవారు.
తన తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 120 మం�