రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమి�
Minister Koppula | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి �
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెద్దన్నగా, కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు మేనమామలాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ పట్ట�
గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అందుకని ఆయనే ఓ ఇంజినీర్లా మారి సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ రూపక�
గత ప్రభుత్వాలెన్నో పాలన అందించినా పాతబస్తీని పట్టించుకున్న మెరుగైన స్థితిగతులు లేవు. పాలనా వ్యవస్థ అంతా పాతబస్తీ అనగానే ఆమడ దూరం ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పాతబస్తీ సైతం అభివృద్ధి పథంలోకి వచ్�