ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన ది
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ బొల్లారం రిసాలబజార్, పయినీర్ బజార్తో పాటు పలు బస్తీల్లో స�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళల పక్షపాతిగా మారింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్న అతివల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్�
తాము చేసిన అభివృద్ధి.. అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల అస్ర్తాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘
అమ్మాయి పెళ్లి భారం అనుకునే కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెళ్లి కానుకతో ఆర్థిక భరోసా ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఇంటికి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమి�
Minister Koppula | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి �
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.