సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల ఎమ్మెల్యే స్వగృహంలో 357 మంది లబ్ధిదా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా �
Minister KTR | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి �
తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తూ అడ్డదారిన అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల స్వర్ణయుగం నడుస్తున్నదని, తెలంగాణలో ఆంజనేయ స్వామి గుడిలేని ఊరు ఉండదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని గడప ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
‘కాంగ్రెస్ పాలకుల హయాంలో ప్రజాసంక్షేమం అన్న ఊసే లేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి.. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యం.. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష..’ అని రాష్ట్
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో 65 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
Telangana Decade Celebrations | తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న