ఆడబిడ్డల వివాహానికి మేనమామలా నేనున్నానంటూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు.
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివా�
మన రాష్ట్ర పాలన దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం హాజిపల్లి గ్రామంలోని ఏవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మ�
ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్ రి�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
Kalyana Lakshmi | తెలంగాణలో ఇప్పుడు ఆడబిడ్డల పెండ్లిపై పేదకుటుంబాలకు రంది లేదు. మధ్యగతరగతికి మనాది లేదు. దోసల రామచంద్రం కుటుంబమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్న�