రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
రాష్ట్రంలో ప్రతీ మహిళా ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఇందులోభాగంగా తీసుకువచ్చిన ఆరోగ్య మహిళ (Arogya Mahila) పథకాన్ని మహిళలు �
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
Kalyana Lakshmi | తెలంగాణలో ఇప్పుడు ఆడబిడ్డల పెండ్లిపై పేదకుటుంబాలకు రంది లేదు. మధ్యగతరగతికి మనాది లేదు. దోసల రామచంద్రం కుటుంబమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్న�
సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు �
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.
దేశ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వాలు రావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం కేసీఆర్ ఆ పాలనను అందిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. వెలివేసిన దళితులను చట్టసభలకు త�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆ పార్టీ నేతల నిరసనలు, దూషణల నడుమ కొనసాగుతున్నది. గురువారం మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాలో జరిగిన యాత్రలో రేవంత్రెడ్డి సాక్షిగా వర్గపో�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు వివరించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంతో పా