తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు, 17 �
పేదింట ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులకు తెలియని ఆందోళన. అప్పో సప్పో చేసి మెట్టినింటికి పంపించాలనే ఆలోచన. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల పెండ్లి చేస్తే భారం తగ్గుతుందనే భావన. కానీ ఇప్పుడు పేదింట కల్యాణ కాం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్టాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంతో పాటు అభివృద్ధి ఫలాలను పేదలకు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
సిద్దిపేటకు చెందిన పీ కనకవ్వ, అంజయ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కవలలుగా జన్మించారు. మార్చి 27న సిద్దిపేటలో వాణి, వీణ పెండ్లి ఒకేసారి చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్
రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యా�
‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని
పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చీఫ్విఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్, 11వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యా�
ఓ అనాథ యువతికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చె�
బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
Talasani Srinivas yadav | పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు