ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షా�
బంజారాహిల్స్,జూన్ 28 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని నగర మేయర్ గద్వాల్
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు �
ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంల�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మ�
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్�
కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర�
నల్లగొండ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72
– 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక�
మద్దూరు(ధూళిమిట్ట), మే20 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 140 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ర�
కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే నిధులు అత్యల్పం.. అయినా తెలంగాణపై కేంద్ర పెద్దలకు చిన్నచూపు, వివక్ష స్వరాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం ఎంతో అదృష్టం.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం �