ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
20 ఏండ్ల క్రితం తెలంగాణలోని ఓ మారుమూల తండాలో బిడ్డ పెండ్లి కోసం ఓ తండ్రి దాచుకొన్న డబ్బులు అగ్నికి ఆహుతైపోయాయి. 2002లో జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఉద్యమనేతగా ఆ తండాకు వెళ్లిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ర
రజకుల ఆర్థికాభివృద్ధికి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తాం వృత్తిదారులకు ఉచిత కరెంటుకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మార్చి 13: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.66
10,38,428 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కులాంతర వివాహాలకు కూడా చెల్లిస్తున్నాం పెండ్లిరోజే చెక్కులు ఇవ్వటానికి అభ్యంతరం లేదు అసెంబ్లీలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, మార్చి 10 (న�
ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో దేశంలోనే నంబర్ వన్గా గుర్తింపు పొందింది.
మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్యాణలక్ష్మి లబ్ధిదారురాలు శైలజ ఇంట్లో భోజనం చేశారు. ప్రభుత్వ ఆర్థికస�
Kalyana Lakshmi | దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం చేశా�
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే.. దేశానికే ఆదర్శంగా కల్యాణలక్ష్మి పథకం స్త్రీల రక్షణకు షీటీమ్స్ ఏర్పాటు విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర�
మహిళా బంధు వేడుకలకు సిద్ధం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా శ్రేణులతో సన్నాహక సమావేశాలు నేడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకుసన్మానం మహ�
ఆమెకు అభయం.. సర్కారు గౌరవం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ‘కేసీఆర్ మహిళా బంధు’సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సన్నాహక సమావేశాలు తొలిరోజు పారిశుధ్�
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్న తీరు ఆదర్శవంతమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.