మద్దూరు(ధూళిమిట్ట), మే20 : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా భరోసా కల్పిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 140 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ర�
కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చే నిధులు అత్యల్పం.. అయినా తెలంగాణపై కేంద్ర పెద్దలకు చిన్నచూపు, వివక్ష స్వరాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం ఎంతో అదృష్టం.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం �
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ సాయి రూప గార్డెన్లో 500 మంది లబ్ధిదారు�
గంగాధర, మే 7: పేదింట కల్యాణలక్ష్మి సంబురం అంబరాన్నంటింది. కవల బిడ్డల పెండ్లిళ్లకు ఒకేసారి కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష చొప్పున మంజూరుకావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క�
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు
సారె పెట్టి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సుంకె చొప్పదండి, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల
ఓ నిరుపేద యువతికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన జూపెల్లి పార్వతి-వెంకన్న దంపతులు. వీరిద్దరు అకాల మరణంతో వారి కూతురు చందన అనాథగా మారిం
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఆసిఫ్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో క�
వరంగల్ : కల్యాణ లక్ష్మి, షదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం వరంగా మారాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఖిలా వరంగల్ మండలాని�
రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూపొందించిన కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథ కం మరో మైలురాయి దాటింది.
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�