ఓ అనాథ యువతికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలిచారు. కల్యాణలక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చె�
బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
Talasani Srinivas yadav | పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ ల�
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెళ్లి కానుక అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన 114 మంది కల్య�
ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండల కేం ద్రంలోని క్యాంపు కార్యాలయం, జడల్పేట జీపీ ఆవరణలో 26 మందికి, టేకుమట్ల మండల�
ఆడపిల్లల కోసం అనేకానేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పాపగా పుట్టినప్పటి నుంచి యువతిగా పెళ్లిపీటలెక్కే వరకూ
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో పేదింటి కుటుంబాలు బాగుపడ్డాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్స్లో 69 మంది లబ్ధిదారులకు కళ్యా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటివని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలో ని�
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�