తెలంగాణను బాల్య వివాహరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. బాల్యవివాహాలు అత్యధికంగా జరిగే జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటిగా తేలడంతో ప్రభుత్వం ఆ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా స్వీ�
కరీంనగర్ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి వారి వివాహాలకు చేయూతనిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ చెక్కులు
మహిళలకు విప్ బాల్క సుమన్ పిలుపు చెన్నూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేద ని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�
మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ మాయం పదేండ్లు కరువొచ్చినా రాష్ర్టానికి నష్టం లేదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, ఫిబ్రవరి 24: యావత్ దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని, రా�
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు సంగారెడ్డి, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో బాగుందని టీపీ�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో
ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట పల్లెప్రగతితో కళకళలాడుతున్న గ్రామాలు కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం గంజాయి సాగు చేస్తే సంక్షేమ పథకాలు రద్దు నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్�
ఒకేసారి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు శాయంపేట, ఫిబ్రవరి 1: దళిత మహిళకు డబుల్ ధమాకా తగిలింది. ఒకేసారి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు అందుకొని సంబురపడింది. హనుమకొండ జిల్లా శాయంపేటలోని దళిత కాలనీకి చెందిన అక�