మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్యాణలక్ష్మి లబ్ధిదారురాలు శైలజ ఇంట్లో భోజనం చేశారు. ప్రభుత్వ ఆర్థికస�
Kalyana Lakshmi | దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం చేశా�
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే.. దేశానికే ఆదర్శంగా కల్యాణలక్ష్మి పథకం స్త్రీల రక్షణకు షీటీమ్స్ ఏర్పాటు విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర�
మహిళా బంధు వేడుకలకు సిద్ధం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా శ్రేణులతో సన్నాహక సమావేశాలు నేడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకుసన్మానం మహ�
ఆమెకు అభయం.. సర్కారు గౌరవం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ‘కేసీఆర్ మహిళా బంధు’సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సన్నాహక సమావేశాలు తొలిరోజు పారిశుధ్�
రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై భారీఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ�
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్న తీరు ఆదర్శవంతమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
తెలంగాణను బాల్య వివాహరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. బాల్యవివాహాలు అత్యధికంగా జరిగే జిల్లాల్లో మహబూబాబాద్ ఒకటిగా తేలడంతో ప్రభుత్వం ఆ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా స్వీ�
కరీంనగర్ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి వారి వివాహాలకు చేయూతనిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ చెక్కులు
మహిళలకు విప్ బాల్క సుమన్ పిలుపు చెన్నూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేద ని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�
మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ మాయం పదేండ్లు కరువొచ్చినా రాష్ర్టానికి నష్టం లేదు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, ఫిబ్రవరి 24: యావత్ దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నదని, రా�
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�