ఖైరతాబాద్ : రాష్ట్రంలోని దళితలందరూ ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో లబ్దిదారులకు కల్�
బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంల�
మారేడ్పల్లి : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పదిమంది లబ్ధిదారులకు పది చెక�
కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పెద్దన్నగా ఆదుకుంటున్నాడని చెప్పారు. బు�
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ,
మొయినాబాద్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆర్థికంగా ఆదుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.2.23 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయలను మేయ�
ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�
Kalyana Lakshmi | నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 95 మంది మహిళలకు రూ. 95.11 లక్షల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
షేక్పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రజలకులబ్ధి చేకూరుతుందని జూబ్లీహిల్స్ నియోజ�
అబద్ధం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఇప్పటికే 1,09,027 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కారణంగా పెండ్లి జరిగి ఏడాది గడిచినా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్ల�
ఖమ్మం: పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలన�