ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
గణపురం : గడిచిన ఏడున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి మంజూరైన పథ�
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�
ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు �
మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశార�
సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశ�
సికింద్రాబాద్/ బొల్లారం : కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న సోమవారం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సాయన్న…..తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బస్తీల్లో నివసిం
తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. తెల�
మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూ�
ఎర్రగడ్డ : మహిళల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
కవాడీగూడ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా క�