ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు �
మొయినాబాద్ : ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి 57, షాదీముబారక్ 15 చెక్కులు పంపిణీ చేశార�
సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశ�
సికింద్రాబాద్/ బొల్లారం : కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న సోమవారం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సాయన్న…..తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బస్తీల్లో నివసిం
తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. తెల�
మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూ�
ఎర్రగడ్డ : మహిళల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
కవాడీగూడ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా క�
ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట�
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
కోట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 14మందికి రూ. 14,15624 విలువ గల చెక్కు