ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట�
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
కోట్పల్లి : తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడ బిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో 14మందికి రూ. 14,15624 విలువ గల చెక్కు
గోల్నాక : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్ర�
హుజూరాబాద్ : మాకు కేసీఆర్ సార్ ఇచ్చిన దళితబంధు పదిలక్షలతో హర్యానాకు పోయి నాలుగు బర్లను తెచ్చుకుని వాటిని పోషించుకుంటున్నం. కేసీఆర్ సార్ మాకు దేవుడు. మాది చాలా పేద కుటుంబం. కూలీపనిచేసుకుంటేనే తి
కులకచర్ల : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద ప్రజలకు ధైర్యాన్ని నింపుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో రైతువేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమ
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
చాదర్ఘాట్ :రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద యువతుల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్బలాల అన్నారు. సైదాబాద్ మండలం పరిధిలోని సలీంనగర్, అఫ్జల్ నగర
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ �