విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.612.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత బేగంపేట్ నవంబర్ 26: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవార
బేగంపేట్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర�
ఖైరతాబాద్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను ఖైరతాబాద్లోని బ్రైట్ వెల్ఫేర్ అస�
ఖైరతాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి పవిత్రమైన సభను ధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లు, కార్య కర్తల చర్యలు హేయమైందని ఎమ్మెల్యే దానంనాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లో కల్యాణలక్ష్మీ, షాదిము�
కడెం : ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్కాలనీ, నచ్చన్ఎల్లాపూర్, ఎలగడప, లింగాపూర్, పెద్దూర్�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం
కోట్పల్లి : పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్ రైతువేదికలో 20మంది లబ్ధిదారులకు రూ. 20,22,320 లక్షల విలువ చేసే 20 చెక్కులను �
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
గణపురం : గడిచిన ఏడున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి మంజూరైన పథ�
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�