రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో
ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట పల్లెప్రగతితో కళకళలాడుతున్న గ్రామాలు కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం గంజాయి సాగు చేస్తే సంక్షేమ పథకాలు రద్దు నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్�
ఒకేసారి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు శాయంపేట, ఫిబ్రవరి 1: దళిత మహిళకు డబుల్ ధమాకా తగిలింది. ఒకేసారి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు అందుకొని సంబురపడింది. హనుమకొండ జిల్లా శాయంపేటలోని దళిత కాలనీకి చెందిన అక�
బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర
మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�
బంజారాహిల్స్ : పేదింటి ఆడపిల్లలకు పెళ్లిచేయడానికి తల్లిదండ్రులు పడే కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�
పేదింటి మహిళల ఆనందం కందుకూరు, జనవరి 17: స్వరాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. పేదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కూతుళ�
ప్రారంభించిన సీఎం స్టాలిన్ తెలంగాణ పథకమే ప్రేరణ చెన్నై, జనవరి 13: సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ �
అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధ�