బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర
మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�
బంజారాహిల్స్ : పేదింటి ఆడపిల్లలకు పెళ్లిచేయడానికి తల్లిదండ్రులు పడే కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�
పేదింటి మహిళల ఆనందం కందుకూరు, జనవరి 17: స్వరాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. పేదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కూతుళ�
ప్రారంభించిన సీఎం స్టాలిన్ తెలంగాణ పథకమే ప్రేరణ చెన్నై, జనవరి 13: సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ �
అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధ�
మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్ర�
బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువ�
బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి తెలుసుకున్న తర్వాతనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించార
ముషీరాబాద్ : కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎ కేసీఆర్ పేదింటి ఆడప