బండ్లగూడ : గండిపేట మండల కార్యాలయంలో మండల పరిధిలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను మేయర్ మహేందర్గౌడ్తో కలసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అందజేశారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన మొత్తం 42 చెక్కులను అందజేసినట్లు మేయర్ మహేందర్గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్, బీజేఎంసీ కార్పొరేటర్లు అస్లాంబిన్ అబ్దుల్లా, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షులు సురేష్గౌడ్,మాలాకీరత్నం,జగదీష్,రాజక్,తలారి పాండు,ఖాజ తదితరులు పాల్గొన్నారు.