వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�
‘జననీ జన్మభూమిచ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. ఈ మాట అన్నది సాక్షాత్తూ భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు.. స్వర్గం కంటే కూడా నా జన్మభూమి గొప్పది. సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేటకు వచ్చినా.
సీఎం కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు.. హర్షద్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. యువకులు పెద్దఎత్తున సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధ్దిల్లాలంటూ.. హరీశన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
స్వరాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అవార్డుల ఖిల్లాగా.. అభివృద్ధికి అడ్డాగా మారింది. అభివృద్ధి, సంక్షేమం, వినూత్న కార్యక్రమాల అమలులో ఈ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక అవార్�
Sircilla |మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ‘కిరణం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే తొల�
ప్రజలకు కావాల్సింది పేల్చేటోళ్లు, కూల్చేటోళ్లు కాదని, నిర్మించేటోళ్లు, పునాదులు తవ్వేటోళ్లు కావాలని హరీశ్రావు స్పష్టం చేశారు. పేల్చటోని చేతికో.. కూల్చెటోనీ చేతికో పోతే తెలంగాణ ఆగమైతదని హరీశ్ రావు అన్�
Maha Shivaratri Special | శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీనికి పుట్టులింగం (స్వయంభూలింగం) అని పిలుస్తారు.
జిల్లాకేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు 21 నుంచి ప్రారంభంకానున్నది. 84వ ఉర్సును పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దర్గాలో ప్రతియేటా నిర్వహించే ఉర్సు వేడుకలో కుల, మతాలకతీతం గా ప్రజల�
కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.