పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, వడగాలులతో గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. అధిక వేడి వాతావరణంలో శరీ�
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మొగుడంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు
ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. గురువారం మండల పరిధిలోని మాచనూర్ గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్�
జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల పరిధిలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో బాల్య వివాహం జరుగ
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన వ్యక్తి సీఎలో ఆల్ ఇండియా టెస్టులో గోల్డ్ మెడల్ సాధించిన పరకాల మణిశంకరును ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న సింగరేణి మండలం మాజీ జెడ్పిటిసి వాంకుడోత్ జగన్ నాయకును శుక్రవారం ఎమ్మెల్సీ,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ రావు పరామర్శిం�
‘ఆహారం విషయంలో హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు’ అని ఖురాన్ హెచ్చరిక. ఆహార వృథాను ఈ పవిత్ర గ్రంథం తీవ్రంగా ఖండించింది.‘తినేటప్పుడు ఆహార వస్త్రంపై పడిన మెతుకులను తీసి తినేవారిని అల్లాహ్ కరుణిస�
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం
Vagdevi Junior College | ఇంటర్ ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో మునావర్ ఫాతిమా 992/1000మార్కులు, ఎంపీసీ
స్థానిక అభ్యర్థి అయిన తనను మరోసారి ఆశీర్వదించి పార్లమెంట్కు పంపిస్తే స్థానిక సమస్యలపై వాణి వినిపిస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా.. ఏ ఆపద వచ్చినా మీ ముందుక�