వికారాబాద్ : నిరుపేదల పెండ్లిళకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దన్నలా నిలుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్�
189 మందికి రూ. కోటి 90లక్షల చెక్కుల పంపిణీ అబ్దుల్లాపూర్మెట్ : పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ�
ఆర్బాటాలకు పోయి అప్పులు చేయకండీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి 66మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ
బేగంపేట్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో
ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని
మియాపూర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగు తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పల�
Kalyana Laxmi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చ�
ఎమ్మెల్యే దానం | సోమాజిగూడ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత యాదవ్తో కలిసి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే దానం | ఆదర్శ్నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో హిమాయత్నగర్ డివిజన్కు చెందిన 28 మంది లబ్ధి దారులకు చెక్కులను కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, మాజీ కార్పొరేటర్ జె. హేమలతయాదవ్లతో కలిసి ఎమ్మ�