ధర్మపురి, జూన్ 19: పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా నిలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.. ఒకే ఇంట్లో కవలలిద్దరికి సంబంధించి రెండు చెక్కులను ఒకేసారి మంజూరు చేయడంతో వారి �
కరీంనగర్ : పేద కుటుంబాలు తమ కుమార్తెలకు వివాహం చేసుకోవడంలో సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల�
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. మిర్యాలగూడ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం న�
చివ్వెంల/ ఆత్మకూర్ (ఎస్) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర�
వరంగల్ రూరల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో అర్హులైన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం రూ.91.10 లక్షలను పంపిణీ చేశారు. మొత్తం 91 మంది లబ్దిదారులకు ఎమ్�
9 లక్షలమందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కరోనాలోనూ 2.2లక్షల మందికి ఆడబిడ్డ కట్నం ఇప్పటిదాకా రూ.9వేల కోట్ల ఖర్చు ఇంతకన్నా ఇంకేం కావాలి. పేదిండి ఆడబిడ్డ కోరుకునేది ఇదే కదా. పెండ్లి చేసి అత్తారింటికి పంపించే
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ గడువుకు ఒకరోజు ముందు నోముల నర్సయ్య కుమారుడు భగత్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన�
ఖమ్మం నియోజకర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధిచెక్కుల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మార్చి 28: పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్�