సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్, చెవ్వెంల మండలాల్లో పర్యటించారు. కరోనా నేపథ్యంలో తానే స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషంలో మునిగిపోయారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ