ఉద్యమాలలో కఠినాతి కఠినమైనది ఏదైనా ఉందీ అంటే అది అహింసాయుత ఉద్యమమమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. అటువంటి ఉద్యమాన్ని ఆయుదంగా మార్చుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్ర�
నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప�
‘త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కాంట్రాక్టర్లు, దొంగలు, దగాకోరులకు - మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న సీఎం క�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర�
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మ
హైదరాబాద్ : మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తులు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలువబోతున్నారని తె�
నల్లగొండ : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర�
బోనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలని, ఆషాడం, శ్రావణ మాసాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకం�
గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్