మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులక�
రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమ�
Rasamayi Balakishan | పగలనకా.. రాత్రనకా.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఓ వృద్ధురాలు అభిమానాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటనలో
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
రైతుల పక్షపాతిగా ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు తెలంగాణ ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలోనే సుస్థిర అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే రమేశ్బాబు స్పష్టం చేశారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పర్యటించారు. నాగారంలో కోదండ రామస్వా
హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసా
Kalyana Lakshmi | పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.2 వేల కోట్లు క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన 29మంది లబ్ధిదా�
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి-సీహెచ్ గోప్లా రం గ్రామాల మధ్యన కొన్ని సం�