Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
Telangana Decade Celebrations | బతుకు అంటేనే దుర్భరం అన్న రోజుల నుంచి సంక్షేమం అంటే ఇదే అన్న స్థితికి చేరింది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం రూపకల్పనలో వినూత్నమైనది, అమలులో విప్లవాత్మకమైనది. ప్రతీది పేదల అభ�
Telangana Decade Celebrations | పరిశ్రమలు వర్ధిల్లాలి.. ఉపాధి పెరగాలి.. తెలంగాణ పచ్చబడాలి.. ఇదే మన ధ్యేయం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పుడూ చెప్తుంటారు. అన్నట్టుగానే ప్రపంచంలోనే నంబర్వన్ పారిశ్రామిక విధానాన్ని అ�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులక�
రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమ�
Rasamayi Balakishan | పగలనకా.. రాత్రనకా.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఓ వృద్ధురాలు అభిమానాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటనలో
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
రైతుల పక్షపాతిగా ఉండి ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు తెలంగాణ ప్ర భుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.