‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్ర
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తంగా 93.42 శాతం
అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ముందుకు సాగుతుండగా గోరంత సమస్యలను కొండంతగా విష ప్రచారం చేయడం కొంత మందికి అలవాటుగా మారింది. మనం మంచి చేస్తున్నాము కదా..చెడు చెప్తే అయ్యేదేమున్నది అనుకుంటే మనం పప్పులో కాలేసి�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 99 మంది పేదింటి ఆడబిడ్డలకు పాలకుర్తిలో గల క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్�
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
Kailash Satyarthi | మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, బచ్పన్ ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకులు కైలాశ్ స�
అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల ఎమ్మెల్యే స్వగృహంలో 357 మంది లబ్ధిదా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని, మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా �
Minister KTR | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.