బాల్కొండ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు ల పంపిణీలో జాప్యం చేస్తూ లబ్ధిదారులైన ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టొద్దని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్ప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉన్నదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో 69 మ�
కల్యాణ లక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతేంటని అడుగు
కేసీఆర్ హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయ�
దమ్ముంటే ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైన గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన వధూవరులను ఆశీర్వదిస్తూ 2014 అక్టోబర్లో కల్యాణలక్ష్మి పథకం తెచ్చిండు. అప్పటి నుంచి 2023 సెప్టెంబర్ నాటికి 6.35 లక్షల బీసీ కొత్త జంటలు ఈ పథకం కింద కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న�
Kalyanalakshmi | నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవార�
MLA Talasani | పేదింటి ఆడపడుచుల పెండ్లికి మొట్టమొదటగా ఆర్థిక సహాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani )అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్(బీ)గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందుర్ సోంబాయికి ఆరుగురు కూతుళ్లు. ఇటీవల రెండో కూతురు హిరాదేవికి వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగ