పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారె
Vemula Prashanth reddy | కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదు..? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్ర
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకుంది. ఈ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అన్ని తాసీల్దార్ కార్యాలయ�
BRS Protest | పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాని కల్పించేందుకు అమలు అవుతున్న కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో 353 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంల�
రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్ర�
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు.
సంక్షేమ పథకాలను క్రమంగా ఖతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసేందుకే రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్�