Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
HYDRAA | హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్ను నిర్దయగా కూల్చివేసింది.
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా శివభక్తులతో మార్మోగింది.
QR Code | దేశం డిజిటల్ ఇండియాగా మారిపోయింది. నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే అధికమైపోయాయి. చివరకు చాయ్ తాగినా కూడా ఆ పైసలను కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు.
Water | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ గాయత్రి నగర్లో గత 25 రోజులుగా చుక్క మంచినీరు(Water) రావడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Oyo | ఓయో రూమ్ ఎదుట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి గ్రామానికి చెందిన షిరిడిసాయి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఓయోను తీసేయాలని డిమాండ్�
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప�
సమగ్ర కుల గణన సర్వేలో పాల్గొనని వారు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ర్ట బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో శనివారం నాడు బీసీ కమిషన్ సభ్యులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్ర