స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు.
Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో అధికారులు చర్యలకు దిగారు. ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరిగేలా విచారణ చేయనున్నట్లు అధికారుల ద్�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి పథకంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెసోళ్లకే కేటాయిస్తున్న నేపథ్యంలో అసలైన అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Chicken Center | అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది
BAS Admissions | ఈ విద్యా సంవత్సరం 2025-26కి గానూ గిరిజన బాలబాలికల బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలోని 35 సీట్లు ఉ
గ్రామ పంచాయతీల్లో ఇంటి నెంబర్లు అదృశ్యం అయ్యాయి. ఎన్నో ఏండ్ల పాటు తమకు ఇచ్చిన నెంబరుపై ఆస్తి పన్ను చెల్లించనప్పటికీ మున్సిపాలిటీకి వచ్చే వరకు ఆ నెంబర్ల కన్పించడం లేదు. ఇదేమిటని అడిగితే మళ్లీ నెంబర్లు తీ
సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యం అందించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడే సన్నబియ్యం ఒకేసారి పంపిణీపై రేషన్ డీలర్లతో శుక్ర�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీ�
విద్యుదాఘాతానికి గురై ప్రైవేట్ ఎలక్ర్టిషియన్ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో జరిగింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.