మేడ్చల్ పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కూలిపోయి, మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఎగిరి పడిన భవన శకలాలు తగిలి, రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయపడి మృతి చెందగా, ఇంట్లో ఉన్న వృద్�
రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు.
ఇటీవల కాలంలో కట్టుకున్న భర్తలను హత్య చేయించడం ట్రెండింగ్గా మారిందనకుందో ఏమో.. ఓ మహిళ. తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో తెలీయదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను చంపించాలనుకుంది. అయితే నూకలు గట
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు (School Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మురికి కాల్వలో చక్రాలు ఇరుక్కు�
పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని సీఐటీయూ రాష్ట్ర పధాన కార్యదరి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.
స్క్రాప్ డబ్బుల పంపిణీ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్కు చెందిన కార్మికుడు మూల శ్రీనివాస�