కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ,
చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్న
చర్లపల్లి : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ కోర�
చర్లపల్లి, ఆగస్టు 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రీయను మరంత వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. సోమవారం చర్లపల్లి �
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)
మేడ్చల్ : వైకుంఠదామంలో అన్ని వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో కోటి రూపాయిలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి ప�
ఘట్కేసర్: మున్సిపాలిటీలోని ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని పోచారం మున్సిపల్ చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డు బాబానగర్లో మున్సిపాలిటీ సాధారణ
ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహంకాళీ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవార్లకు తీసుకొచ్చిన నైవేద్యాన్నిసమర్పించారు. కరోన నిబంధనలను పాటిస్తూ, క�
కీసర: ఉపాధిహామీ కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత పాటించాలని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గోధుమకుంట గ్రామంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పనుల రికార్డులను అప్డెట్ చేస్తున్
కేపీహెచ్బీ కాలనీ : ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలో పా
కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్
చర్లపల్లి : సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. డివిజన్లో నెలకొన్న సమస్యలను గుర్తించి దశలవారిగా పరి�
మల్కాజిగిరి : ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి, శ్రీ వారి చక్రస్నానం కన్నుల పండువలా సాగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథయాత్ర అంగ�
మేడ్చల్, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): ధరణిని పకడ్బదీంగా అమలు చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమ
కీసర: రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా కీసరగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసోత్సవంలో భాగంగా రెండవ సోమవారం కావడంతో శివభక్తులు ఆవుపాలు, తేనే, పాలు,పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను