మేడ్చల్ : పార్కు స్థలాల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శిల్పా నగర్లో పార్కుకు నిర్మిస్తున్న ప్రహరీ పనులను శుక్రవారం
కీసర: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కీసర మండల పంచాయతీ అధికారి మంగతాయారు అన్నారు. మండల కేంద్రంలోని కీసరగుట్టకు వెళ్లే రోడ్డులో హరితహారం పథకం కింద నాటిన మొక్కల
మేడ్చల్ : నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా, శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించార
మేడ్చల్, ఆగస్టు12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా గురువారం ఎస్.హరీశ్ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన శ్వేతా మహంతి సెలవుపై
దుండిగల్: తన భార్య మరణానికి బావే కారకుడనే అనుమానంతో బావమరిది కుటుంబసభ్యులు పథకం ప్రకారం ఇంటికి పిలిచి దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నామని హతుడి కుటుంబసభ్యులకు ఫోన్చేసి చెప్పి మరీ దారుణానికి ఒడి
మల్లాపూర్: పేద మద్యతరగతి విద్యార్ధులను ఆదుకునేందుకు గత 15 సంవత్సరాలుగా లక్ష్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం మల్లాపూర�
కాప్రా : సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లో రూ.17.5లక్షల వ్యయంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనం (సీనియ�
ఉప్పల్ :మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ �
ఉప్పల్ : చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ గురువారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతంలో ఎమ్మెల్సీ కవితను కలిసి ఈ మేరకు పండ్ల బొకేను అందజ�
కాప్రా: కాప్రాసర్కిల్ పరిధిలోని కాప్రా రెవెన్యూగ్రామం సర్వేనంబర్ 152లో గల 13.17 ఎకరాల కస్టోడియన్ భూముల్లో ఫెన్సింగ్ వేసి కొంతమంది తప్పుడు పత్రాలతో అక్రమంగా కబ్జా చేయగా కాప్రా తహసీల్దార్ గౌతమ్కుమార్ ఆధ్వ�
కీసర: తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి అధిక మొత్తంలో పంట రుణాలందిస్తున్నామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం �
జవహర్నగర్: కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ 5వ డివిజన్లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్ మాట్లాడుతూ నూతనంగా అమ్మవారి దేవాలయాన్�
మేడ్చల్ కలెక్టరేట్: మంచి నీటి పైప్లైన్ పనులకు రూ.35 కోట్ల ప్రతిపాదనలు చేసినట్లు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వివి�
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ది పర్చడమే తమవంతు కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్లోని 16వ వార్డులోని రాఘవేంద్రన
కీసర: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డు వెంట నాటిన మొక్కలకు, ప్రధాన స్థలాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు వంగిపోకుండ�