పీర్జాదిగూడ: ఏడాదిలోపు పిల్లల్లో ఊపిరితిత్తులకు సంక్రమంచే వ్యాధి నివారణకు వేసే న్యూమోకాకల్ కాంజుగూట్ (పీవీసీ) వాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీర�
ఘట్కేసర్: భవిషత్లో నీటి కొరతను అధిగమించేందుకు అధనపు నీటి ట్యాంక్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా విభాగం డిజిఎం కార్తిక్ రెడ్డి తెలిపారు. బుధవారం పోచారం మున్సిపాల�
బోడుప్పల్ : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధానధికారి ఎంజె.అక్బర్ అన్నారు. బుధవారం బోడుప్పల్ నగరపాలక సంస్�
శామీర్పేట : శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదికలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సీఐ సుధీర్కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప�
శామీర్పేట : (Huzurabad) విద్యార్థి సంఘ నాయకుడు, ఉద్యమకారుడికి హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఇవ్వడం హర్షనీయమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులు, ఉద్యమకార�
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు అఖిల భారత సాంకేతి విద్యా మండలి(ఏఐసీటీఈ) నుంచి నిధులు మంజూరయ్యాయి. మార్గదర్శన్ పథకం కింద రూ.50 �
మేడ్చల్ కలెక్టరేట్: వారాంతపు సంతలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో వారాంతపు సం�
మేడ్చల్ : వార్డులను దశల వారిగా అభివృద్ది చేసి మేడ్చల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 10వ వార్డులో రూ 15 లక్షల నిధుల�
కీసర: మండలంలోని వివిధ గ్రామాల్లోని రైతాంగానికి మార్టిగేజ్ అగ్రికల్చర్ కింద రుణాలందిస్తామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఎకరానికి రూ.3లక్షల నుంచి రూ.10లక�
మేడ్చల్ రూరల్, ఆగస్టు : ప్రజా సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలి�
కీసర, ఆగస్టు : గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి తిమ్మాయిపల్లిలో బుధవారం మండల అధికారుల బృందం పర్యటించింది. దళిత �
చర్లపల్లి, ఆగస్టు : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ �
కుత్బుల్లాపూర్,ఆగస్టు: ఓల్ఎక్స్లో బైక్ కొనుగోలుపై వచ్చిన ప్రకటన చూసి ఓ యువకుడు తన నగదును ఆన్లైన్ ద్వారా పంపడంతో మోసపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల�
దుండిగల్, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ,బౌరంపేట పరిధిలోని శ్రీశ్రీశ్రీ బంగారుమైసమ్మ ఆలయ వార్షిక వేడుకలల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల�
శామీర్పేట, ఆగస్టు: రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని శామీర్పేట సీఐ సుధీర్కుమార్ మంగళవారం కోరారు. శామీర్పేట మండలం అలియాబాద్ రైతు వేదిక వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వ�