శామీర్పేట, ఆగస్టు : జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) ఉదోగ్యాలకు అ
శామీర్పేట, ఆగస్టు : అంబులెన్స్లో ఓ గర్భిణీకి 108సిబ్బంది పురుడు పోశారు. శామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(24)కు 7 నెలలు మాత్రమే నిండాయి. సోమవారం రాత్రి ఉదయం 10:30 గంటలకు నొప్పులు రావడంతో 108 �
పీర్జాదిగూడ, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ ఇతరరాష్ట్రాల మద్యం విక్రయిస్తున్న ఓ ఇంటి పై మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహుకురాలితో పాటు ముగ్గురిని అదుపులోకి త�
మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థర
మేడ్చల్, ఆగస్టు : మేడ్చల్ మున్సిపాలిటిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు వద్ద కూరగాయల మార్కెట్, చ
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�
బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట�
ఘట్కేసర్, ఆగస్టు: మున్సిపాలిటీ ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మున�
ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వ�
ఘట్కేసర్,ఆగస్టు: పోచారం మున్సిపాలిటీ 9వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డి కుటుంబాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంగళవారం పరామర్శించారు. బాల్రెడ్డి తల్లి మెట్టు ముత్యాలమ్మ ఈనెల 2న మృతి చెందారు. వి
నేరేడ్మెట్, ఆగస్టు : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన వన్డే ఓపెన్ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్లో గాడే ఇషాంత్రెడ్డి, రిషబ్లు అద్భుత ఆటను ప్రదర్శించాడు. హకీంపేట్ డీఎంఆర్సి గ్రౌండ్
బాలానగర్, ఆగస్టు : రక్తదానం చేయడం.. ప్రాణదానం చేసినట్లు….ప్రాణదానం మహాదానం అని బాలానగర్ ఏసీపీ కె పురుషోత్తం అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్లో సుల్తాన్బజార్లోని ప్రభుత్వ మెటర్నిటీ దావఖాన సౌజ