కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అ�
కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్�
జవహర్నగర్, ఆగస్టు : జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 8.20 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొన సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి �
కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు : కీసర మండలం చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి గర్భగుడిలో శ్రావణమాసం సందర్భంగా వేదపండితు�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రం
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
మేడ్చల్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి గ్రామంలోని దళితవాడలను ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రణాళికను రూపొందించనున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగ�
నేరేడ్మెట్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను ఆదివారం నేరేడ్మెట్ పరిధిలోని మల్కాజిగిరి కోర్టు ఆవరణ ఉన్న అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మల్కాజ�
ఉప్పల్, ఆగస్టు : తక్కువధరకే ప్లాట్ను ఇస్తానని చెప్పి, డబ్బులు తీసుకొని, ప్లాట్ చూపించకుండా మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నాచారం సీ
ఉప్పల్, ఆగస్టు: బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా డివిజన్లోని మర్లమైసమ్మ,
చర్లపల్లి , ఆగస్టు: చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీ నుంచి దమ్మాయిగూడ ప్రధాన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుతుండటంతో స్పీడ్బ్రెకర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరే�