కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
స్థలాల గుర్తింపు పూర్తి.. త్వరతగతిన పనులు చేపట్టేందుకు చర్యలు మేడ్చల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపునకు మరిన్ని బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బృ�
కాప్రా, జూలై 30: సమాజంలో అన్నివర్గాల ప్రజలు సోదరభావంతో మెలగాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం కాప్రా తాసీల్దార్ గౌతమ్కుమార్ అధ్యక్షతన జరిగిన పౌర
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పల్లెప్రగతి, హరితహారంపై సమీక్షా సమావేశం మేడ్చల్, జూలై20(నమస్తే తెలంగాణ): గ్రామాల అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జడ్పీ చై
మేడ్చల్ మల్కాజ్గిరి : పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్పై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ గుర్క కుమార్ గ్రామ పంచాయ�
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
మేడ్చల్ జిల్లాలో 4 వేల ఎకరాలు సాగునీరు భూ సేకరణ నోటిఫికేషన్ త్వరలోనే జారీ.. నెల రోజుల్లో రైతులకు నష్ట పరిహారం చెల్లింపులు రావల్కోల్, శామీర్పేట్ రైతులతో సమావేశమైన కీసర ఆర్డీవో మేడ్చల్, జూన్ 28(నమస్త�