మల్కాజిగిరి, ఆగస్టు: బస్తీదవాఖనాలోనూ ప్రజల సౌకర్యార్థం కరోనా వాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
పీర్జాదిగూడ, ఆగస్టు : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్ర సాధన కోసం తపించిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ �
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంక�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: నియోజకవర్గ పరిధిలోని ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.పేట్బషీరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పలువు�
దుండిగల్,ఆగస్టు :ఆర్టీసీ కళాబృందం నిర్వహించిన రోడ్ షో ఆకట్టుకున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీని మించిన సంస్థ మరొకటి లేదంటు ఆర్టీసీకళాబృందం సభ్యులు శుక్రవారం రోడ్షోను
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
స్థలాల గుర్తింపు పూర్తి.. త్వరతగతిన పనులు చేపట్టేందుకు చర్యలు మేడ్చల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపునకు మరిన్ని బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బృ�
కాప్రా, జూలై 30: సమాజంలో అన్నివర్గాల ప్రజలు సోదరభావంతో మెలగాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం కాప్రా తాసీల్దార్ గౌతమ్కుమార్ అధ్యక్షతన జరిగిన పౌర