మేడ్చల్, జూన్28(నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా, మధ్యతరగతి రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర
మేడ్చల్ మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మెయిన్ రోడ�
హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పా�
మల్లాపూర్, మే 15 : కరోనా వ్యాధి అనుమానం… నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. పలు హాస్పిటల్ల్లో చికిత్సకు నిరాకరించడంతో చివరకు కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే కన్నుమూసింది. కరోనా అనుమా�
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎనిమిది సభ్యుల దోపిడి దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. నిందితులను యూసఫ్గూడకు చెందిన ఫుడ్ �
మేడ్చల్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ డెస్క్ సత్ఫలితాలు ఇస్తున్నది. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ �
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 30 : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతాపం చూపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు సమరం సాగిస్తున్నాయి. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్�
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్ర�
రాయిలాపూర్ హత్య కేసును ఛేదించిన పోలీసులుహంతకుడి రిమాండ్ మేడ్చల్, ఏప్రిల్ 20: డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని మేడ్చల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వి
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 20: పేద ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్ గ్�
కీసర, ఏప్రిల్ 11 : మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులతో పాటు పలు పార్టీల నేతలందరూ కరోనా టీకా వేసుకొని కరోనాను తరిమికొట్టాలని కీసర ఎంపీడీవో పద్మావతి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఏర్పాటుచేసి