చర్లపల్లి, ఆగస్టు : చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శన�
చర్లపల్లి, ఆగస్టు : కుటీర పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా చేనేత వస్తువులను తయారు చేసే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ వైద్యశాల చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ �
నేరేడ్మెట్, ఆగస్టు :ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్.గాండ్ల గణేష్బాబు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు, డ్రెస్లు పంపిణీ చేశారు. శనివారం నేరేడ్మెట్ శ్రీకాలనీలోని తన నివాసం వద్ద తన కుమారుడికి కూతురు
కుత్బుల్లాపూర్, ఆగస్టు : మతిస్థితిమితంలో బాధపడుతున్న గృహిణి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం…జీడిమెట్ల గ్రామాని�
గాజులరామారం, ఆగస్టు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.314.44 కోట్ల నిధులతో మురుగునీటి శుద్దీకరణ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కూకట్పల్లి జోనల్ పరిధిలోని కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను నిధులు మంజూరు అయిన్నట్లు జోనల�
గాజులారామారం, ఆగస్టు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని రోడామేస్త్రీనగర్ బిలో నివాసం ఉ�
దుండిగల్, ఆగస్టు :కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ.వివేకానంద్ శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో పర్యటించారు. ఆయనతో పాటు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి, కమిషనర్ గోపీ ఉన్నారు. ఈ
మల్కాజిగిరి, ఆగస్టు: బస్తీదవాఖనాలోనూ ప్రజల సౌకర్యార్థం కరోనా వాక్సినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రజలు ఈ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప
మేడ్చల్ రూరల్, ఆగస్టు:హరితహారం లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పద్మజారాణి సూచించారు. మండల పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. పంచాయతీ కార్యాలయంల హరితహారం రిజి
పీర్జాదిగూడ, ఆగస్టు : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్ర సాధన కోసం తపించిన తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ �
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప
కీసర, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ వ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు: రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి అంక�